వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : పంచమ ప్రకరణారంభ ద్విపద

వాసిష్ఠ రామాయణము

॥పంచమ ప్రకరణము॥


॥పంచమ ప్రకరణారంభ ద్విపద॥

4207
శ్రీతారకోల్లాస -శేషాద్రివాస!
 శ్రీరిగొండ సృ-సింహ! ధూతాంహ!

4208
విన్నవించెద నది -వినుము వాల్మీకి
 క్రన్నన చూడాల -థ తెల్పఁగాను

4209
విని, యాభర-ద్వాజుండు మరల
 నణిత భక్తి ని-ట్లనె “గురుస్వామి!

4210
సురుచిరాత్ముఁడు వసి-ష్టుఁడు రాఘవునకుఁ
 జికృపన్ మఱి యేమి చెప్పె” నటంచు

4211
డుగ భరద్వాజు -మ్ముని చూచి
 యరిన కరుణ ని-ట్లని చెప్పఁదొడఁగె

4212
సిష్ఠుండు రా-మావనీశ్వరుని
 భావించి క్రమ్మఱఁ -లికె ని ట్లనుచు

4213
ణీశ! వినుము చి-త్తత్యాగ సరణి
 వెఱిఁగి సేయందగు -నీయర్థమందు

*టీక:- చిత్తత్యాగము- అరిషడ్వర్గము, 7. ఈర్ష్య, 8. అసూయ, 9. దంభము, 10. దర్పము, 11. అహంకారము, 12. ఇచ్ఛ, 13. భక్తి, 14. శ్రద్ధ అను ‘చతుర్దశ చిత్తవృత్తులను విడిచివేయుట’

4214
లితార్ధమగు కచో-పాఖ్యానమొకటి
 కదు, చెప్పెద రామ! -క్రమముగా వినుము!