వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : శ్రీ మద్రామాయణ కథాసంగ్రహము

॥శ్రీ మద్రామాయణ కథాసంగ్రహము॥

4805
అంనా శ్రీరాముఁ -డాత్మార్థ మెఱిఁగి,
 వింగాఁ దనుఁ దాను -వీక్షించుకొనుచు

4806
లిత విమల సు-స్వాంతుఁడై లేచి
 చెలువొప్ప దశరథు -చేసెలవొంది,

4807
యారాముఁ డపుడు వి-శ్వామిత్రు వెంట
 సాజ్ఞుఁడైనట్టి -సౌమిత్రితోడ

4808
చాపములు పూని -ని యరణ్యమునఁ
 దిరుగు తాటకను మ-ర్దించి, పిమ్మటను

4809
తివేగ మారీచుఁ -ను వానిఁ దఱిమి,
 ప్రతిభ దీపింప సు-బాహునిఁ ద్రుంచి,

4810
రుణతో గాధేయు -క్రతువు రక్షించి,
 పరఁగ నహల్య శా-పంబును దీర్చి,

4811
ళకంఠుని కార్ము-కంబు ఖండించి,
 సులు మెచ్చఁగ మహీ- సుతను వరించి,

4812
శురాముని బాహు -లము నణంచి,
 ధణిజతో నయో-ధ్యాపురిఁ జేరి,

4813
మెయుచు సీతాస-మేతుఁడై యచట
 సురుచిరలీలల -సుఖియింపుచుండె.

4814
ఱికొన్నినాళ్లకు -మంథరవలన
 దురుసుగాఁ గైకకు -దుర్బుద్ధి పొడమ

4815
రాచంద్రుని మహా-ణ్య భూములకుఁ
 దామించి పొమ్మన్న, -శరథేశ్వరుని

4816
నుమతిఁ గైకొని -తిశాంతుఁ డగుచు
 జకజా సహితుఁడై -సౌమిత్రి తోడ

4817
నారాముఁడడవుల -రుగగా, సీత
 నారావణాసురుఁ -పహరింపఁగను

4818
శ్రీరాముఁ డచ్చటఁ -జింతించి, పంపఁ
 జేరిసుగ్రీవుతో -స్నేహంబు చేసి,

4819
చరోత్తముఁడైన -వాలినిఁ ద్రుంచి,
 యిసూనునకు రాజ్య-మిచ్చి, యంగదుని

4820
యురాజుగాఁ జేసి -యుంచి, యామీఁదఁ
 బనాత్మజుని భక్తి -భావన మెచ్చి.

4821
ని చేతికి సీత -కానవా లిచ్చి,
 ప్రతిభతోఁ బంప, న -ప్పవననందనుఁడు

4822
ణాబ్ది లంఘించి -లంకలోఁ జొచ్చి
 యనీతనూభవ -చ్చోటఁ గాంచి,

4823
శ్రీరామచంద్రుఁ డి-చ్చిన యుంగరంబు
 గౌవంబుగ సీత -రములం దుంచి,

4824
చెచ్చెర సీత యి-చ్చిన మానికంబు
 నచ్చుగాఁ గైకొని -యందుండి కదలి.

4825
పాలకుల నొంచి, -నము మాయించి ,
 ఘశూరుఁడైన య-క్షకుమారు నణఁచి.

4826
లంకాధిపతిని ని -ర్లక్ష్యంబు చేసి.
 లంకఁగ్రక్కునఁ గాల్చి, -వణాబ్ధిఁ గడచి,

4827
రామున కా శిరో -త్నంబు నిచ్చె;
 నామీఁద రఘువరుఁ -ఖిలవానరులఁ

4828
గూడితోయధిని మి-క్కుటముగాఁ గట్టి,
 పోడిమి లంకకుఁ -బోయి శౌర్యమునఁ

4829
డఁగి రావణకుంభ- ర్ణాదులైన
 చెడుగు రక్కసులఁ గూ-ల్చివిభీషణునకుఁ

4830
నిబూని లంకలోఁ -ట్టంబుఁ గట్టి,
 జకజన్ దోడ్కొని -సౌమిత్రతోడ ,

4831
వారాదులతోడ -రపుష్పకంబు
 పైనెక్కి, సాకేత -ట్టణంబునకు

4832
శక్తి దీపింప -చ్చి, లక్ష్మణుఁడు,
 భతశత్రుఘ్నులు -వననందనుఁడు

4833
నుఁజేరి కొలువగా, -గిన వేడుకల
 మొసి వసిష్ఠాది -మునులకు మ్రొక్కి,

4834
సీతోఁ బట్టాభి-షిక్తుఁడై, సురలు
 ఖ్యాతిగాఁ బొగడ, ను-త్కంఠ దీపింప,

4835
గురుతరకల్యాణ -గుణగణుం డగుచుఁ
 బమాత్ముఁడై, తాను -భావ మేమఱక

4836
రిపూర్ణ భావసం-న్నుఁడై ప్రజలఁ,
 బమ శాంతాత్ముఁడై -పాలింపుచుండె.

4837
నిభరద్వాజ సం-మికి వాల్మీకి
 ఘతరజ్ఞాన యో-ప్రకారంబు

4838
వినిపింప, నంతయు-విని భరధ్వాజుఁ
 డఘుఁడై వాల్మీకి -కంజలిఁజేసి,

4839
కొనియాడి యచ్చట -గురుభక్తి మెఱయ,
 ననుపమ విజ్ఞాని-యైశాంతిఁ బొంది,

4840
దమ ప్రముఖ భా-స్వర సద్గుణముల
 నర జీవన్ముక్తుఁ గుచు సుఖించి.