వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : ప్రకరణాంత ద్విపద

॥ప్రకరణాంతద్విపద॥

4841
దిసోమనాథ విశ్వే-శ్వర స్వామి
 పపద్మ భక్త సు-బ్రహ్మణ్యయోగి

4842
ణాంబుజాత ష-ట్చర ణాయమాన
 పరిపూర్ణ నిత్య స-ద్భావ నిమగ్న

4843
మాసాంబుజ వెంగ-మాంబికారచిత
 మైనిత్యమై, సత్య-మైధన్యమైన

4844
సామార్థ సార సు-జ్ఞాన వాసిష్ట
 రామాయణంబను-మ్యసద్ద్విపద

4845
యందంత పంచ-మంగు ప్రకరణము
 నంమై విమలమో-క్షాకరం బగుచు

4846
శ్రీరిగొండ నృ-సింహుండనంగ
 ఖ్యాతిగా వెలయు వేం-టరాయ! నీదు

4847
యుగళికి సమ-ర్పణ మయ్యె దీని
 సమలులై వ్రాసి-దివిన, వినిన

4848
రులు తాపత్రయా-ర్జవము తరించి,
 పమైన నిర్వాణ -దము నొందుదురు.

4849
భూక్రమున నిది -పురుషార్థ మగుచు  నాచంద్ర తారార్క-మైయుండుఁగాత!

- : ఇతి పంచ ప్రకరణాన్విత- వాసిష్ఠ రామాయణము సుసంపూర్ణము :-

ऑ ऑ ऑ
ऑ शांतिः शांतिः शांतिः
सर्वे जनाः सुखिनो भवंतु..

సర్వం శ్రీరామచంద్ర పాదపద్మార్పణ మస్తు.