వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : ముని వాద్యోపాఖ్యానము

॥ముని వ్యాధోపాఖానము॥

4479
క్కకాననములో -నొక్క కిరాతుఁ
 డొక్కబాణముఁబూని -యొక్క మృగంబు

4480
పైనేయఁగా, నేటు -డి పోయె మృగము;
 దానివెన్నంటి య-త్తఱి బర్వువాఱి

4481
వ్యాధుఁడయ్యాశతో -రిగి యొక్కెడను
 బోనిమగ్నుఁడై -పూర్ణుఁడై యున్న

4482
మౌనినీక్షించి “యా-మార్గంబునందుఁ
 దానునాచే నొచ్చి -రలిన మృగము

4483
చ్చెనే! యనఁగ న -వ్వరముని వాని
 నచ్చెరువుగఁ జూచి -నియె నిట్లనుచు

4484
ర్వసమత్వ భా-స్వరనిష్ఠఁ బూని
 నిర్వాణపదమందు -నిలిచి యుండెదను.

4485
నునీ మృగము పో-యినజాడ నెఱుఁగ
 బోనిషాదుఁడ! “యనెఁ -బూర్ణుఁడై నట్టి

4486
మునివాక్యముల కర్ధమునెఱుంగ కతఁడు
 తయిచ్చ నరిగె; నత్త-పసి యందుండె.

4487
ఎందుకీకథ, జెప్పు-టెఱిఁగింపు” డనిన
 ముంర సరభసం-బుగఁ బోవుచున్న

4488
మెమునే చూడక -మిన్నంటియున్న
 యలంక తుర్య సౌ-ఖ్యంబిది యంచుఁ

4489
దెలియఁ జెప్పితి, నిది -తెలిసి యందున్న
 చెలఁగు తుర్యము నభ్య-సింపుచు నుండు!

4490
మిట్టిప్రశాంతాత్ము -లెందున్నఁగాని
 గట్టిగా ముక్తులు -గాఁజూడు” మనుచుఁ

4491
గ్రముగా వ్యాధుని -థ వినిపింప,
 నలుఁడై శ్రీరాముఁ -తని వీక్షించి

4492
మౌనీంద్ర! యిట్టి సమాధి నే రీతిఁ ,
 బూనుచు నభ్యసిం-పుదు రార్యు” లనిన

4493
వినియమ్మునీంద్రుండు -విజయరాఘవునిఁ
 గనియిట్టులనియె “నో కాకుత్స్థతిలక!