వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : బిల్వఫలోపాఖ్యానము

॥బిల్వఫలాఖ్యానము॥

లితమైయుండి -సాహస్రసంఖ్య

3389
యోజనముల దీ-ర్ఘముగ నొప్పుచును,
నమొందక యుగ -సాహస్రములకుఁ

3390
బొలియ కెప్పుడు మహా-భూతమై యెపుడు
వెలుఁగుచు, విమలమై -నిస్ఫుటం బగుచు,

3391
హిమమీఱఁగ నొక్క -మారేడుపండు
పొంది యంతటన్ -దానిండియుండు

3392
దిపురాతన మయ్యు -మృతాంశుకరణి
మలమై ప్రకా-శంబుగా నుండు

3393
డివీచు కల్పాంత -వాయువేగమున
డఁగక, కదలక -చలమై యుండుఁ;

3394
జాలుగాఁ గోటియో -నసంఖ్య నమరు
మూలాళితోడ ని-మ్ముగ జగంబులకుఁ

3395
దానెసంతతము నా-ధారమై యుండు
దానిచుట్టు నజాండ -తు లవేకములు

3396
పొలుపొంద విశ్రమిం-పుచునుండు ననుచుఁ
లికిన విని రామ-ద్రుఁ డిట్లనియె

3397
మునివర్య! బి-ల్వఫలం బటంచు
నివొంద మీరు నా-కెఱుఁగఁ జెప్పినది

3398
యాచిన్మయాత్మస -త్తనుచు నామదికి
దోఁచుచున్నది, దాని ,తుద మొదల్ దెలియ

3399
నాతీయుఁ డటంచు -డుగ, వసిష్ఠ
మౌనిసంతోషాబ్ధి -గ్నుఁడై రామ!

3400
వినుము చెప్పెద సర్వ -విశ్వంబు చిత్త
మునయ్యహంకార -మునఁ గల్గి, చాల

3401
వెయుచు వేవేళ -వివిధభేధములఁ
లియించు టది చిత్త -పలత గాని,

3402
య నన్యంబుగా-ని నీవు దెలియు
కొకు బిల్వఫలంబు -గుఱుతుఁ జెప్పితిని;

3403
నితంబు పరసత్తు -నిర్వికల్పయును, .
మొప్పు నట్టి య- ఖండైకరసయు,

3404
ణితం బగునట్టి -ర్ధంబు విశద
ముగఁజేయుటకు మది -ముదము రెట్టింప

3405
భాసురంబుగు శిలో-పాఖ్యానసరణి
వాసిగాఁ జెప్పెద -సుధాతలేంద్ర!

3406
పానం బతిగోప్య -ద మదే గనుక
సాధానముగాను -క్కఁగా వినుము!