వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : అర్జునోపాఖ్యానము

॥అర్జునోపాఖ్యానము॥

3425
వినురామచంద్ర! వి-వేకి యైనట్టి
పతి కదనాది -కలక్రియలను

3426
లుపుచుఁ జిత్త వి-శ్రాంతి వహించు,
నిను బద్ధుండుగాఁ, -డీయర్థమందు

3427
ముగా నర్జునో-పాఖ్యాన మొకటి
దు చెప్పెద నది -క్రమముగా వినుము!

3428
మీఁద జముఁడు తా-నెల్ల దేహములఁ
టురోష మెసఁగఁ జం-ను రోసి, తపము.

3429
తానాచరించి భూ-లబాధ యుడుపఁ
గానోపునటువంటి -నశౌర్యధనుల

3430
ధీరులగు నర -నారాయణులనఁ
బొడొందఁ దగినట్టి పుత్రులఁ గాంచుఁ,

3431
రఁగ నయ్యిరువురు -దిరి కాశ్రమము
నివు సేసికొని య- హీనతపంబు

3432
పొసఁగఁ జేయుచునుండి. భూభారముడుప
హాయశూరులై దుకులములను

3433
నారాయణుఁడు జన-నంబగుఁ, దోడ
భూరికౌరవ వంశ-మునఁ బుట్టునరుఁడు,

3434
ఘు మైత్రినిఁ గృష్ణుఁ -ర్శనుం డనఁగ
బొలుపొందుచుందు, ర-ప్పుడు కౌరవులకుఁ

3435
బాంవులకు దొడ్డ -వరంబు గలుగు,
నంయై శ్రీ కృష్ణుఁ -పు డర్జునునకు

3436
నుగుణ సారథి యైయుండు, నిట్లు
మొయు భారత యుద్ధమున నాదియందు

3437
యుఁడై జ్ఞాతులఁ -జంప నొల్లకయ
విదితుఁడై పార్థుండు -వెఱచుచుండఁగను.

3438
నాపార్థు నా కృష్ణుఁ -డాదరింపుచును
దీపితతత్త్వోప -దేశంబుఁ జేయు

3439
దియెట్టు లనిన నీ వాలించి వినుము!
చెరక యుండెడి -చిద్రూప మెపుడు

3440
చెదు. దృశ్యంబులే -చెడిపోవు చుండు,
ర నే నెవ్వఁడ -ని యంటివేని

3441
నిము భావించిన -నీవు నిర్జరుఁడ
జుఁడవు, నిత్యుండ, -వాత్మవు గానఁ

3442
బుట్టువు. చావు నె-ప్పుడు నీకు లేదు;
నెట్టన నీరీతి నిఖిలజీవులకుఁ

3443
జావుపుట్టువు లేదు -ర్చించి చూడ,
నేవేళ నయ్యాత్మ -యిరవుగా నుండు.

3444
ట్లగుచుండఁగా -నిది యది యనుచు
మాట్లాడఁగూడ, దా-త్మపరాత్మ సర్వ

3445
యుఁడు, శాశ్వతుఁడు, చి-న్మయుఁ డటుగాన,
ము లే దాత్మ కే ట్టుననైన,

3446
ములు దేహముల్ -లబుద్బుదములు
పొమి యణంగిస -పోలికగాను

3447
యాత్మయందు దే-ము లుద్భవించి,
మాగా నణఁగు, నా-త్మచరింపకుండుఁ

3448
నుక జడములైన -ట్టముఁ ద్రుంపఁ
నుభీతి నీకేల? -రి సమూహములు

3449
మొసి నీతో యుద్ధ-మును జేతు మనుచుఁ
నుదెంచినపు డీవు ,శాంతిఁ బొందుదువె?

3450
శౌర్యకలితరాజ -న్మంబు నెత్తి.
కార్యంబు మొనసిన -కాలంబునందు

3451
శూరుఁడై యుండి -కాని చందమున
వెనుక ద్రొక్కునె యెంత -వెఱ్ఱివాఁడైన?

3452
నుబాధ లెందు నా త్మను బొందకుండు.
నినిశ్చయించి యో-గాత్మ బుద్ధినను

3453
న్నికృత్యములు బ్ర-హ్మార్పణం బనుచు
నున్ననా బ్రహ్మంబు -నొందెద వీవు,

3454
లోకులలో నింత .లోఁగిపో నేల?
ప్రాటంబుగఁ జేయు -భండనం బిపుడు

3455
వియ వాయువు వీచ -వింధ్యపర్వతము
లియించినను సుశా-స్త్రము లలంఘ్యములు,

3456
టుగాన మనుజుల -ప్రభోధమునఁ
టుదేహవాసనల్ -ప్రబలంబు లగుచుఁ

3457
బొలుచు, నాత్మజ్ఞాన -బుద్ధిచే వాస
లుక్రమక్రమముగా ,నాశంబు నొందు”

3458
నియనేకములుగా -నాకృష్ణుఁ డర్జు
నుకు బోధింప, న-నూన విజ్ఞాన

3459
లితుఁడై పార్థుఁడ-క్కడ ఘోరసమర
రి యనాసక్తుఁ-డైచేసి గెలుచు

3460
టుగాన నీవు ని రాసక్తిఁ బొంది,
టికుఁడ వై సర్వ కార్యముల్ నడుపు!

3461
ఱిజంతువులకు జన్మపరంపరలను
బొరిఁబొరి సంకల్ప -పూర్వకంబులుగఁ

3462
రఁగుచుండెడిది విభ్రాంతియే కాని,
నెసి భావించిన -నిలుకడల్ గావు

3463
నియివ్విధంబుగా -నారాఘవునకుఁ
నుపడ నర్జునోపాఖ్యాన సరణి

3464
వినిపించి క్రమ్మఱ -విశ్వాస మొదవ
మునివర్యుఁ డవల రా-మున కిట్టు లనియె

3465
రుదగుచుండు నీర్థంబునకును
రియైన శతరుద్రరితంబు వినుము