వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

ఆది ప్రకరణము : విశ్వామిత్రుని ఆదరోక్తి

॥విశ్వామిత్రుని ఆదరోక్తి॥

95
నాతండ్రి! రఘువర! -నాటుగా నిపుడు
 నీతండ్రి రాజ్యంబు -నెమ్మదిగాను

96
పాలింప యువరాజ -ట్టభద్రుండ
 వైలితసుఖంబు -నుభవింపకను

97
లుకలు ద్రవ్విన-యింటి చందమునఁ
 గలఁగుచు దిగఁబడఁ -గారణంబేమి?

98
ట్టైన యౌవన-ప్రాయంబునందు
 నెట్టన సుఖముల-నేఁబొందవలయు,

99
ట్టిచందము మాని-యార్తిఁ బొందితివి;
 ఇట్టిమనోవ్యథ-యేల జనించె? “

100
నిపెక్కువిధముల-మ్మునీశ్వరుఁడు
 నెరుతో నడుగగా, -నృపనందనుండు

101
ల నంజలిఁ జేసి -మౌని నీక్షించి
 కరఁగుచు గద్గద-కంఠుఁడై పలికె